Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది.. బండి సంజయ్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (19:51 IST)
రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదన్నారు.

తద్వారా పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే... తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని.. అలాంటి వారి సేవలను విస్మరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments