Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఆరుగురు బాలికలపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (19:31 IST)
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ వ్యత్తికే కళంకం తెచ్చాడు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఏకంగా ఆరుగురు మైనర్ విద్యార్థినులను అత్యాచారానికి పాల్పడ్డాడు. సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు బానిసైన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ జిల్లాలోని సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రమేష్ చంద్ర కటారా అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నాడు. తాజాగా సదర్ పోలీస్ స్టేషన్లలో 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆరుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఇంకా నిందితుడి వద్ద రెండు మొబైల్స్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments