Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో కారు బాంబు దాడి.. డిప్యూటీ గవర్నర్ మృతి

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (18:52 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని బదాక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అయిన నాసిర్ అహ్మద్ అహ్మాదీ కారుబాంబు దాడిలో మరణించారు. 
 
ఇటీవల ఐసీస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం దాడులు మొదలు పెట్టిన నేపథ్యంలో ఐసిస్ ఉగ్రమూకలు పలు నగరాల్లో విచక్షణారహితంగా దాడులు నిర్వహించారు. 
 
తాజాగా బదాక్షన్ ప్రావిన్స్‌లో సంభవించిన బాంబు దాడిలో డిప్యూటీ గవర్నర్ మృతి చెందారు. ఇంకా డ్రైవర్ కూడా మరణించారు. మరో ఆరుగులు పౌరులు గాయాలకు గురైయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments