Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత పరీక్ష లేకుండానే తపాలా శాఖలో ఉద్యోగాలు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (18:02 IST)
భారత తంతి తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తుల గడువు ముగింపు తేదీ సమీపిస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి మే నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 
 
కేవలం పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకు మే 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 11వ తేదీతో ముగియనుంది. అందువల్ల ఆసక్తికలిగిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments