Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ అరెస్టు? 32 మంది కూడా..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డి కంపెనీలో పనిచేసే 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్టుచేశారు. 
 
మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, శనివారం ఈ కేసుతో సంబంధం ఉన్న 32 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దాడికి పాల్పడిన వారందూ మిస్టర్ టీ పాయింట్‌లలో పని చేసే సిబ్బంది కావడం గమనార్హం. అరెస్టు చేసిన వారిందరినీ ఇబ్రహీంపట్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో  వారందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments