Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ అరెస్టు? 32 మంది కూడా..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డి కంపెనీలో పనిచేసే 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్టుచేశారు. 
 
మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, శనివారం ఈ కేసుతో సంబంధం ఉన్న 32 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దాడికి పాల్పడిన వారందూ మిస్టర్ టీ పాయింట్‌లలో పని చేసే సిబ్బంది కావడం గమనార్హం. అరెస్టు చేసిన వారిందరినీ ఇబ్రహీంపట్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో  వారందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments