Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారైలే ఆమె టార్గెట్.. అందం చూపి వలవేసి కోట్లు సంపాదించి.. చివరకు?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (15:01 IST)
చదివింది ఎంబిఏ. ఉండేది హైదరాబాద్‌లో. కష్టపడి పనిచేస్తే ఏం ఉపయోగం ఉండదని భావించింది. ఎలాగైనా అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంది. అనుకుందే తడవుగా ఒక మ్యాట్రిమొనీగా ఏర్పాటు చేసుకుంది. ఆ మ్యాట్రిమొనీ పేరుతో గత రెండు సంవత్సరాల నుంచి ప్రవాస భారతీయులను టార్గెట్ చేసింది.
 
అందమైన అమ్మాయిల ఫోటోలను అప్‌లోడ్ చేసి పెళ్ళికి సిద్థమని చెప్పింది. రకరకాల ఫోన్ నెంబర్లు పెట్టుకుంది. ఇలా ఫోటోలు చూసి ఫోన్ చేసే ప్రవాస భారతీయులతో మాటలు కలిపేది. వారితో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతూ వారికి బాగా దగ్గరయ్యేది. ఏవేవో సమస్యలు చెబుతూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా ప్రవాస భారతీయులను మోసం చేసింది. ఈ మధ్యనే ఈమెపై ఒక ప్రవాస భారతీయుడు ఫిర్యాదు చేశాడు. 
 
తాజాగా పవన్ అనే ప్రవాస భారతీయుడు ఆమెపై రాచగొండ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల క్రితమే ఒక కేసులో అరెస్టయి బెయిల్ పైన వచ్చిన ఈ యువతిని మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments