Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులో.. ఓ క‌న్న‌త‌ల్లి చేసిన దారుణం..!

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (14:38 IST)
కన్న త‌ల్లి.. పిల్ల‌ల‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిందిపోయి.. ప్రియుడి మోజులో ప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. వివ‌రాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామ‌వ‌రంలో ఓ మ‌హిళ తన సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఆ మహిళ.. భర్తలేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. అయితే.. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న తన ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ప్రియుడితో కలిసి ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చితకబాదింది. అంతటితో ఆగకుండా పిల్లలను ఒళ్ళంతా వాత‌లు పెట్టింది. 
 
ఈ విష‌యం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సుఖం కోసం తన పిల్లలను స్వ‌యంగా తల్లే దారుణంగా చిత్రహింసలకు గురిచేయ‌డం అక్క‌డ ఉన్న వారిని క‌లిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments