Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూలో నిలబడమంటే.. రైల్వే పోలీసును చితక్కొట్టారు.. (Video)

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (14:25 IST)
క్యూలో నిలబడమని చెప్పినందుకు.. ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. టిక్కెట్ కోసం నిల్చున్న ఓ యువకుడిని లైన్లో నిలబడమని చెప్పిన ఓ రైల్వే పోలీసుపై ఆ యువకుడు తీవ్రంగా దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. యూపీలోని తియోరియా సాదర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కోసం ప్రయాణీకులు క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు మాత్రం లైన్లో నిలబడకుండా క్యూ మధ్య దూరి టిక్కెట్లు తీసుకోవాలనుకున్నారు. 
 
దీన్ని గమనించిన ఓ రైల్వే పోలీస్ ఆ యువకులను లైన్లో నిలబడమని మందలించాడు. దీంతో పోలీసుతో ఆ యువకులు వాదనకు దిగారు. ఆపై పోలీసుపై యువకులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రైల్వే పోలీసుపై యువకుల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments