Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై మోజు.. భర్తను లవర్‌తో కలిసి హతమార్చిన భార్య.. ఎక్కడ?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (22:44 IST)
ప్రియుడిపై మోజుతో అతడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  మహబూబ్‌నగర్ బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి చెందిన వడ్డెర పర్వతాలు, ఆయన భార్య అనసూయ స్థానిక చౌరస్తాలో టీ హోటల్ నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలో టీ హోటల్ దుకాణానికి దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్‌లో పనిచేసే వ్యక్తి కమ్మరి బాలరాజుతో అనసూయకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఇక తరచూ మనస్పర్థలతో గొడవపడుతున్న భర్త పర్వతాలును అంతమొందించాలని డిసైడ్ అయ్యింది అనసూయ. 
 
ఈ క్రమంలో ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తను హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 
 
అనుమానం పేరిట హతుడి భార్య వద్ద జరిపిన విచారణలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కథంతా బయటకు వచ్చింది. దీంతో అనసూయ, బాలరాజు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర ప్రభంజనం.. అడ్వాన్స్ బుక్సింగ్స్‌తో షేక్ షేక్.. అమెరికాలో కొత్త రికార్డ్

ప్రేమ.. పెళ్లి.. పేరుతో రూ.2కోట్లు గుంజేశాడు.. యూట్యూబర్ హర్షపై కేసు

జానీ మాస్టర్ కి జరిగింది రేపు వారికీ జరుగుద్ది : సుహాసిని కామెంట్

హీరో కిరణ్ అబ్బవరం క సినిమా షూటింగ్ పూర్తి

గోపీచంద్, కావ్యా థాపర్ ల విశ్వం నుంచి సెకెండ్ సింగిల్ మొండి తల్లి పిల్ల నువ్వు రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

సీగ్రమ్ యొక్క 100 పైపర్స్ ది లెగసీ ప్రాజెక్ట్‌‌తో ఇండియన్ కాలిగ్రఫీకి సరికొత్త జీవితం

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments