Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూప్-1 పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైంది.. గేటు బయటే నిలబెట్టేశారు.. ఏడ్చినా?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:56 IST)
Group 1 Exams
తెలంగాణలో మొదటిరోజు నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ముగిసింది. ఈ పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

అభ్యర్థుల్ని 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను గేటు బయటే ఆపేసారు. అభ్యర్థులు బాధపడుతూ చాలా కష్టపడి చదివాం సార్.. దయచేసి గేట్లు తెరవండి అంటూ ఓ ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. 
 
బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి లోపలికి అనుమతించకపోవడంతో.. గోడదూకి లోపలి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు బాధ, నిరాశతో ఆవేదనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

మట్కా నుంచి పద్మ గా సలోని ఫస్ట్ లుక్ రిలీజ్

కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments