Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ హాకీ: సెమీస్‌లో ఓడిన భారత్..

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (17:26 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత మహిళా హాకీ జట్టు సెమీస్ పోటీలో ఓడిపోయింది. బుధవారం జరిగిన ఈ పోటీలో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ క్రీడల్లో అసాధార‌ణ పోరాటంతో భారత మహిళా హాకీ జట్టు తొలిసారి సెమీస్ వ‌ర‌కు చేరింది. కానీ, ఫైన‌ల్ చేర‌లేక‌పోయింది. 
 
సెమీస్‌లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి ఇండియ‌న్ టీమ్‌కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ త‌ర్వాత మ‌రో గోల్ సాధించ‌లేక‌పోయారు. 
 
కానీ, అర్జెంటీనా త‌ర‌పున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం రాలేదు.
 
ఫలితంగా సెమీఫైన‌ల్లో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో భారత మహిళా జట్టు పోరాడి ఓడిపోయింది. దీంతో ఇక కాంస్యం కోసం కోసం బ్రిట‌న్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments