Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్ట్ : మూడో ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (16:33 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లిష్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే, ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో బర్న్స్‌ వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూ) దొరికిపోయాడు. 
 
ఇదిలావుంటే, భార‌త జ‌ట్టులోకి గాయ‌ప‌డ్డ శుభ‌మ‌న్ గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వ‌చ్చాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ కూడా ఈ మ్యాచ్‌కు కాంక‌ష‌న్ వ‌ల్ల మిస్స‌య్యాడు. స్పిన్న‌ర్ అశ్విన్ స్థానంలో ఆల్‌రౌండ‌ర్ జ‌డేజాకు స్థానం క‌ల్పించారు. స్పీడ్‌స్టర్ ఇశాంత్ శ‌ర్మ‌కు కూడా తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. 
 
ఇండియా పేస్ అటాక్‌లో సిరాజ్‌, శార్దూల్‌లు ఉన్నారు. ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఓడిన ఇండియాకు ఈ సిరీస్ కీల‌కం కానున్న‌ది. ఇంగ్లండ్‌, ఇండియా మధ్య మొత్తం ఐదు టెస్టులు జ‌ర‌గ‌నున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

తర్వాతి కథనం
Show comments