Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ20 వరల్డ్ కప్‌: అక్టోబర్ 24న భారత్-పాకిస్థాన్ మ్యాచ్

టీ20 వరల్డ్ కప్‌: అక్టోబర్ 24న భారత్-పాకిస్థాన్ మ్యాచ్
, బుధవారం, 4 ఆగస్టు 2021 (15:28 IST)
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. 
 
అక్టోబర్ 24నే ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయని ఏఎన్ఐ స్పష్టం చేసింది. గత నెలలోనే ఈ టీ20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా ఒమన్, యూఏఈల్లో జరగనుందని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే.
 
2019 ప్రపంచకప్‌లో భారత్ చివరిసారిగా అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌తో తలపడింది. అక్కడ విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్‌లో బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా ఓటమి