Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాథ్‌ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (22:40 IST)
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'స్టాచ్యూ ఆఫ్ బిలీవ్'. నాథ్‌ద్వారాలో 369 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'విశ్వ స్వరూపం' నిర్మాణం. ఈ శివుని విగ్రహం 32 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మించబడింది, ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది.

 
10 ఏళ్లలో 50 వేల మంది ఈ శివుని విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహం కోసం 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకతో ఉపయోగించారు. విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి.

 
250 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు కూడా విగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపవు. వర్షం, సూర్యకాంతి నుండి రక్షించడానికి, విగ్రహానికి జింక్ పూత, రాగి పెయింట్ చేయబడింది. విగ్రహం క్రిందిభాగం లోపల నిర్మించిన హాలులో 10 వేల మంది ఒక్కచోట చేరవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments