Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాథ్‌ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (22:40 IST)
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'స్టాచ్యూ ఆఫ్ బిలీవ్'. నాథ్‌ద్వారాలో 369 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'విశ్వ స్వరూపం' నిర్మాణం. ఈ శివుని విగ్రహం 32 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మించబడింది, ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది.

 
10 ఏళ్లలో 50 వేల మంది ఈ శివుని విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహం కోసం 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకతో ఉపయోగించారు. విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి.

 
250 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు కూడా విగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపవు. వర్షం, సూర్యకాంతి నుండి రక్షించడానికి, విగ్రహానికి జింక్ పూత, రాగి పెయింట్ చేయబడింది. విగ్రహం క్రిందిభాగం లోపల నిర్మించిన హాలులో 10 వేల మంది ఒక్కచోట చేరవచ్చు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments