Webdunia - Bharat's app for daily news and videos

Install App

సువర్ణ పొడి కలిపిన నీటితో శివునికి అభిషేకం చేస్తే?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:44 IST)
శివలింగాలను పూజించడం వలన, అనేకరకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఆ దేవదేవుడికి జరిపే అభిషేక ద్రవ్యాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సువర్ణ జలం'తో చేయబడే అభిషేకం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. 
 
కొద్దిగా సువర్ణ పొడి వేయబడిన జలంతో పరమశివుడిని అభిషేకించడం వలన దారిద్ర్యం నివారించబడుతుందని పండితులు చెప్తున్నారు. దారిద్ర్యాన్ని దహించేవాడిగానే పరమశివుడుని పిలుస్తుంటారు. అలాంటి ఆ సదాశివుడిని సువర్ణ జలంతో అభిషేకించడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు. 
 
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము. ద్రాక్షరసముచే అభిషేకం చేస్తే.. ప్రతి కార్యంలో విజయం చేకూరుతుంది. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments