Webdunia - Bharat's app for daily news and videos

Install App

సువర్ణ పొడి కలిపిన నీటితో శివునికి అభిషేకం చేస్తే?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:44 IST)
శివలింగాలను పూజించడం వలన, అనేకరకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఆ దేవదేవుడికి జరిపే అభిషేక ద్రవ్యాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సువర్ణ జలం'తో చేయబడే అభిషేకం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. 
 
కొద్దిగా సువర్ణ పొడి వేయబడిన జలంతో పరమశివుడిని అభిషేకించడం వలన దారిద్ర్యం నివారించబడుతుందని పండితులు చెప్తున్నారు. దారిద్ర్యాన్ని దహించేవాడిగానే పరమశివుడుని పిలుస్తుంటారు. అలాంటి ఆ సదాశివుడిని సువర్ణ జలంతో అభిషేకించడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు. 
 
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము. ద్రాక్షరసముచే అభిషేకం చేస్తే.. ప్రతి కార్యంలో విజయం చేకూరుతుంది. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments