Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయి..

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (14:16 IST)
ఉత్తరప్రదేశ్‌ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీస మద్దతు ధరకు అందించి 12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచింది. రైతులకు కనీస మద్దతు ధర కింద మొత్తం రూ .11,141.28 కోట్లు చెల్లించడం జరిగింది. 
 
2020-21 సీజన్ లో 6.64 లక్షల మంది రైతుల నుంచి 35.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించారు. వీటితో పోలిస్తే ప్రస్తుతం 58 శాతం మేర పెరిగింది. అంతేకాదు 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లోనే వరి సేకరణలోనూ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments