Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయి..

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (14:16 IST)
ఉత్తరప్రదేశ్‌ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీస మద్దతు ధరకు అందించి 12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచింది. రైతులకు కనీస మద్దతు ధర కింద మొత్తం రూ .11,141.28 కోట్లు చెల్లించడం జరిగింది. 
 
2020-21 సీజన్ లో 6.64 లక్షల మంది రైతుల నుంచి 35.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించారు. వీటితో పోలిస్తే ప్రస్తుతం 58 శాతం మేర పెరిగింది. అంతేకాదు 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లోనే వరి సేకరణలోనూ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments