Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ వేళ రెచ్చిపోయిన కామాంధుడు... మహిళపై అత్యాచారం

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:20 IST)
లాక్‌డౌన్ వేళ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తన ఇంట్లో ఒంటరిగా ఉన్న దృష్టిలోపం ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భోపాల్ నగరంలోని షహపురా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల మహిళ బ్యాంకులో పని చేస్తోంది. ఈ మహిళ భర్త, కుటుంబ సభ్యులు తమ కుటుంబ పనుల నిమిత్తం రాజస్థాన్ వెళ్లి అక్కడ లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ఈ కారణంగా ఈ మహిళ మాత్రమే ఒంటరిగా ఇంట్లో నివసిస్తూ వచ్చింది. 
 
దీన్ని గమనించిన గుర్తుతెలియని కామాంధుడు... ఆ మహిళ నిద్రపోతుండగా ఇంటికి వచ్చి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధిత మహిళకు దృష్టిలోపం ఉందని, మహిళ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments