Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దుకు అంత్యక్రియలు - గ్రామస్థులపై పోలీస్ కేసు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:13 IST)
తమిళ సంప్రదాయంలో మిళితమైన క్రీడ జల్లికట్టు ఒకటి. ఈ క్రీడా పోటీలను సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో ఈ క్రీడకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పైగా, ఈ క్రీడలో పాల్గొనే ఎద్దులను ఒక యేడాది నుంచి సిద్ధం చేస్తుంటారు. అలా ప్రతి యేటా జల్లి కట్టు క్రీడలో పాల్గొనే ఎద్దు ఒకటి చనిపోయింది. దీనికి ఆ ప్రాంతానికి చెందిన గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
మదురై జిల్లాలోని అలంగానల్లూరులో ప్రతి యేటా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఓ ఎద్దు చనిపోయింది. దానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఆ ఊర్లోని వందలాది మంది గుమిగూడారు. ఎద్దు మృతదేహాన్ని పూలతో కప్పి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇలా చేయడం ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలకు విరుద్ధం. అందుకే ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదురై జిల్లా కలెక్టర్ టీజీ వినయ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments