Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ ఢిల్లీ ఫెస్ట్‌లో దారుణం - విద్యార్థినుల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (12:01 IST)
ఐఐటీ ఢిల్లీ ఫెస్ట్‌ శుక్రవారం జరిగింది. ఇందులో దారుణ ఘటన ఒకటి జరిగింది. విద్యార్థినుల వాష్ రూమ్‌లో సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. ఈ షో పాల్గొనేందుకు వచ్చిన భారతీయ కాలేజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వారు ఉపయోగించిన బాత్రూమ్‌లలో ఈ రహస్య కెమెరాలు అమర్చారు. వీటిని గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ పని చేసే కాంట్రాక్ట్ స్వీకర్‌‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఐఐటీ ఢిల్లీ ఫెస్ట్‌లో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఓ గతిని కేటాయించారు. ఇక్కడ రహస్యంగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి వెంటనే కాంట్రాక్ట్ స్వీపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తాము ఫిర్యాదు చేసినా ఐఐటీ ఢిల్లీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని బాధిత విద్యార్థినులు విచారమ విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments