Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ కనెక్షన్ పేరుతో కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి చెరిశాడు...

Webdunia
గురువారం, 9 మే 2019 (09:32 IST)
గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ మహిళకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వంట గ్యాస్ కనెక్షన్ కోసం ఓ మహిళ స్థానికంగా ఉండే కియోస్క్‌కు వెళ్లింది. అక్కడ ఆ మహిళకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
తాను గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని ఆ మహిళకు ఆ వ్యక్తి నమ్మించాడు. ఆ తర్వాత కుచమాన్‌ నగరానికి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి మరొకరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
కాగా, వారు ఈ ఘోరాన్ని వీడియోలో రికార్డు చేశారు. యువతి ఫిర్యాదుతో నిందితులు ముఖేష్‌, కిషోర్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ సురేష్‌ కుమార్‌ సన్వరియా తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం