Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (12:11 IST)
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60మంది ప్రయాణిస్తున్న ఓ పెళ్లి బస్సు 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. లోయలో పడిన పెళ్లి బస్సు సుబ్రహ్మణ్య ఆలయంలో శనివారం వివాహ వేడుకలు జరిగాయి. గౌరిబిడనూర్​ తాలుకాకు చెందిన ప్రజలు బస్సులో ఆ వివాహానికి తరలివెళ్లారు. తిరిగివస్తున్న క్రమంలో 10గంటల ప్రాంతంలో 30అడుగుల లోయలో పడిపోయింది.
 
ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను దొడ్డబల్లాపుర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments