పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (12:05 IST)
హైదరాబాద్ నగరంలో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. నగరంలోని పహాడీషరీఫ్‌లో ఓ లారీ డ్రైవర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న విలువైన ఆభరణాలు, డబ్బును దోచుకుని పారిపోయారు. లారీ డ్రైవర్‌ను భయపెట్టి రూ.44 లక్షల విలువైన టైర్లను అపహరించుకుని పారిపోయారు. 
 
డ్రైవర్‌పై కాల్పులు జరిపి లారీని అపహరించిన దుండగులు... ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత డ్రైవర్‌ను వదిలిపెట్టి ముఠా పారిపోయింది. దీనిపై లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments