Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (12:05 IST)
హైదరాబాద్ నగరంలో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. నగరంలోని పహాడీషరీఫ్‌లో ఓ లారీ డ్రైవర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న విలువైన ఆభరణాలు, డబ్బును దోచుకుని పారిపోయారు. లారీ డ్రైవర్‌ను భయపెట్టి రూ.44 లక్షల విలువైన టైర్లను అపహరించుకుని పారిపోయారు. 
 
డ్రైవర్‌పై కాల్పులు జరిపి లారీని అపహరించిన దుండగులు... ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత డ్రైవర్‌ను వదిలిపెట్టి ముఠా పారిపోయింది. దీనిపై లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments