Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి డ్యాన్స్‌కు ఫిదా అయిన ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:38 IST)
కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన... స్థానిక గ్రామ‌స్థుల‌తో క‌లిసి సాంప్ర‌దాయ నృత్యం చేశారు. ఆ వీడియోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
క‌జలాంగ్ గ్రామానికి చెందిన సాజోలాంగ్ తెగ ప్ర‌జ‌ల‌తో క‌లిసి మంత్రి రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో తెగ‌లు ఇలా సాంప్ర‌దాయ నృత్యాల‌ను ఎంజాయ్ చేస్తుంటార‌ని, వారితో క‌లిసి డ్యాన్స్ చేసిన‌ట్లు రిజిజు తెలిపారు. 
 
మరోవైపు, రిజిజు డ్యాన్స్‌పై ప్ర‌ధాని నరేంద్ర మోడీ కామెంట్ చేశారు. 'మా న్యాయ‌శాఖ మంత్రి రిజిజు మంచి డ్యాన్స‌ర్' అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో మోడీ ఓ పోస్టు చేశారు. 'వైభ‌వ‌మైన‌ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సంస్కృతిని చూడ‌డం సంతోషం'గా ఉంద‌ని మోడీ అన్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments