Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు పాజిటివ్

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:34 IST)
మహారాష్ట్ర ముంబైలోని కేఈఎం మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఇందులో 27 మంది రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతుండగా.. ఆరుగురు మొదటి సంవత్సరం విద్యార్థులు. 
 
ఇందులో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కళాశాలలో మొత్తం 1100 మంది వైద్య విద్యార్థులు ఉన్నారని కేఈఎం హాస్పిటల్‌ డీన్‌ హేమంత్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.
 
కరోనావైరస్ కేసులు తగ్గడం మరియు టీకాలు వేగం పెరగడంతో అనేక కళాశాలలు మరియు పాఠశాలలు తెరవడం ప్రారంభించాయి. ఏదేమైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇటీవల విద్యార్థులు కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే కర్ణాటకలోని బెంగుళూరులోని ఒక రెసిడెన్షియల్ స్కూలులో దాదాపు 500 మంది విద్యార్థులలో 60 మంది పాజిటివ్‌గా తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments