Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యాకుమారి: బంతిని తెచ్చేందుకు వెళ్లిన సచిన్.. సముద్రంలో మునిగిపోయాడు..

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (16:46 IST)
కన్యాకుమారిలో ప్రాంతంలో సముద్రతీర ప్రాంతంలో ఆడుకుంటూ వుండిన బాలురు సముద్రపు అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, మండైక్కాడు ప్రాంతానికి చెందిన బాలురు సచిన్, ఆంటో, రెక్సిన్, రెజిత్‌. వీరు ఆ ప్రాంతంలోని సముద్ర తీరంలో క్రికెట్ ఆడుకుంటుండగా.. ఆ సమయంలో బంతి సముద్రంలో పడింది. ఆ బంతిని తేవడం కోసం సచిన్, ఆంటో సముద్రంలోకి దిగారు. 
 
అప్పుడు రాక్షస అల వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. దాన్ని చూసి సచిన్, రక్షన్‌లను కాపాడేందుకు రెక్సిన్, రెజిత్‌లు కూడా సముద్రంలోకి దిగారు. వారు కూడా అలల్లో చిక్కుకున్నారు. వారి అరుపులను విన్న జాలర్లు యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. 
 
కానీ సచిన్, ఆంటోను కనిపెట్టిన జాలర్లు.. వారిలో సచిన్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆంటో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరు బాలుర ఆచూకీ తెలియరాలేదు. జాలర్లు వారిని వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో కలకలం రేపింది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments