Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యాకుమారి: బంతిని తెచ్చేందుకు వెళ్లిన సచిన్.. సముద్రంలో మునిగిపోయాడు..

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (16:46 IST)
కన్యాకుమారిలో ప్రాంతంలో సముద్రతీర ప్రాంతంలో ఆడుకుంటూ వుండిన బాలురు సముద్రపు అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, మండైక్కాడు ప్రాంతానికి చెందిన బాలురు సచిన్, ఆంటో, రెక్సిన్, రెజిత్‌. వీరు ఆ ప్రాంతంలోని సముద్ర తీరంలో క్రికెట్ ఆడుకుంటుండగా.. ఆ సమయంలో బంతి సముద్రంలో పడింది. ఆ బంతిని తేవడం కోసం సచిన్, ఆంటో సముద్రంలోకి దిగారు. 
 
అప్పుడు రాక్షస అల వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. దాన్ని చూసి సచిన్, రక్షన్‌లను కాపాడేందుకు రెక్సిన్, రెజిత్‌లు కూడా సముద్రంలోకి దిగారు. వారు కూడా అలల్లో చిక్కుకున్నారు. వారి అరుపులను విన్న జాలర్లు యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు. 
 
కానీ సచిన్, ఆంటోను కనిపెట్టిన జాలర్లు.. వారిలో సచిన్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆంటో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరు బాలుర ఆచూకీ తెలియరాలేదు. జాలర్లు వారిని వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో కలకలం రేపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments