Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యతో పాటు ప్రియురాలితో ఒకే మంచాన్ని పంచుకున్న టీచర్.. చివరికి?

భార్యతో పాటు ప్రియురాలితో ఒకే మంచాన్ని పంచుకున్న టీచర్.. చివరికి?
, గురువారం, 13 జూన్ 2019 (15:01 IST)
భార్యతో పాటు ప్రియురాలితో ఒకే గదిలో గడపాలనుకున్నాడు.. ఓ టీచర్. చివరికి ఏమైందంటే..? కన్యాకుమారి జిల్లాకు చెందిన ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పునీత. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె వుంది. ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తుండటంతో కన్యాకుమారికి సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. అలా తన ఎదురింటి అమ్మాయితో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధాన్ని పునీత కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురూ శారీరకంగా కలిశారు. అయితే ఈ ముగ్గురు.. శారీరకంగా కలవడంపై అందరికీ తెలియరావడం.. వారిపై హేళనగా మాట్లాడటం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు.. కుమార్తెతో పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని బుక్ చేసుకున్నారు. 
 
అయితే గది ఉదయం పూట తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది గదిని ఓపెన్ చేసి చూసి షాకయ్యారు. ఆ గదిలో నలుగురు విషం తాగి.. స్పృహతప్పి పడిపోయారు. వీరిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారుకి చుక్కలు చూపిస్తున్న తితిదే చైర్మన్... ఏంటి సంగతి?