Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటోలో స్కూలుకు వెళ్లింది.. ఇంటికొచ్చేసరికి లేటయ్యిందని.. అడిగితే..?

ఆటోలో స్కూలుకు వెళ్లింది.. ఇంటికొచ్చేసరికి లేటయ్యిందని.. అడిగితే..?
, సోమవారం, 18 మార్చి 2019 (10:43 IST)
తమిళనాడును పొల్లాచ్చి ఘటన కలకలం రేపిన నేపథ్యంలో.. కన్యాకుమారిలో పదో తరగతి అమ్మాయిలో అత్యాచారానికి పాల్పడిన ఓ దుండగుడు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలతో బాధితురాలిని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి, తక్కల్, మయిలాడు ప్రాంతానికి చెందిన పదవ తరగతి విద్యార్థి హాల్ టిక్కెట్ తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. 
 
ఆటోలో స్కూలుకు వెళ్తున్న ఆ బాలిక ఆలస్యంగా ఇంటికొచ్చింది.  ఆలస్యమెందుకని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పరారీలో వున్న ఆటో డ్రైవర్ శరవణన్‌ను అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లాస్‌మేట్‌ను జైల్లో పెట్టించిన రైల్వే మంత్రి