Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్‌లైట్ ఏరియావాల్లే నయం : సీపీఐ నారాయణ

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (16:30 IST)
ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళుతున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల కంటే రెడ్‌లైట్ ఏరియాల్లో పడుపు వృత్తి చేసుకునే మహిళలే నయమన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై నారాయణ స్పందిస్తూ, ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్లే తెలంగాణ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల కంటే ముంబై రెడ్‌లైట్ ఏరియావాళ్లే నయం అంటూ విమర్శలు గుప్పించారు. తెరాసలో ఉంటేనే నిధులు ఇస్తామని ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ చెబుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే ఇక ఎన్నికలు ఎందుకని నారాయణ ప్రశ్నించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments