Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోనుకు ఛార్జింగ్ పెడుతూ.. యువకుడు మృతి.. ఎలా?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (16:04 IST)
స్మార్ట్ ఫోన్లు లేనిదే చాలామందికి పొద్దు గడవదు. ఇలా ఓ యువకుడు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్‌తో తిరుగుతూ తిరుగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోనుకు ఛార్జింగ్ పెడుతుండగా ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... మన్నెగూడ గ్రామానికి చెందిన గునుకుల నరేష్‌(24) శనివారం రాత్రి ఇంట్లో చరవాణికి ఛార్జింగ్‌ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. నరేష్‌ను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినా లాభం లేకపోయింది. మార్గమధ్యలోనే నరేష్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. 
 
మన్నెగూడ గ్రామంలో విద్యుత్తు సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు తలెత్తుతున్నాయని.. గతంలోనూ ఇలా హై వోల్టేజ్ సరఫరాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments