Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య కొట్లాట.. అడ్డుపడినందుకు బంధువు బలి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:03 IST)
భార్యాభర్తల మధ్య కొట్లాటకు వారి బంధువు బలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్‌ చోలపల్లానికి చెందిన సుబ్రమణి.. లారీ డ్రైవర్‌. అతని భార్య జీవిత. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో జీవిత తన పుట్టింటికి వెళ్లింది. అయితే ఆమె భర్త అత్తారింటికి వెళ్లి తన భార్యను కాపురానికి రావాలని కోరాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 
 
ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్‌ లారీ తీసుకొచ్చిన తన మామను గుద్దడానికి యత్నించాడు. అక్కడి వారు అది గమనించి ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడైన జీవా (26)పై లారీ ఎక్కింది. దాంతో జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెం దాడు. స్థానికులు సుబ్రమణికి దేహశుద్ధి చేయగా అతను కూడా అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments