Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ ఓ బ్రోకర్... సంస్కార హీనురాలు : గాయత్రీ రఘురాం

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (11:35 IST)
సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూపై బీజేపీ నేత, నటి, నృత్య దర్శకురాలు అయిన గాయత్రీ రఘురాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖుష్బూను ఓ బ్రోకర్‌గా గాయత్రీ రఘురాం అభివర్ణించారు. 
 
అసలు వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి గల కారణాలను పరిశీలిస్తే, గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం అంతా హిందీలో కొనసాగింది. 
 
దీనిపై కాంగ్రెస్ మహిళా నేతగా ఉన్న సినీ నటు ఖుష్బూ మాట్లాడుతూ, ప్రాచీన భాషగా ఉన్న తమిళంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. 
 
దీనిపై గాయత్రీ రఘురాం తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఆమె సంస్కార హీనురాలనీ, పైపెచ్చు ఓ బ్రోకర్ అంటూ ఘాటైన పదజాలంతో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments