Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధ విద్యార్థినిపై 4 నెలలుగా..గుజరాత్‌లో దారుణం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:28 IST)
గుజరాత్‌లోని అంబాజీ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పాటన్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన అంధ విద్యార్థిని అంబాజీ ప్రాంతంలో ఓ ప్రేవేటు స్కూల్‌లో సంగీతం నేర్చుకుంటుంది.

అయితే దీపావళి ఇంటికి వచ్చిన విద్యార్థిని తిరగి స్కూల్‌కు వెళ్లనని పట్టుబట్టింది. అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో దారుణం బయటపెట్టింది.

అదే స్కూల్ పని చేస్తున్న జయంతీ ఠాకూర్(30), చమన్ ఠాకూర్(62) అనే ఇద్దరు అంధ టీచర్లు గత నాలుగు నెలలుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా టీచర్లు ఇద్దరూ పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments