Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధ విద్యార్థినిపై 4 నెలలుగా..గుజరాత్‌లో దారుణం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:28 IST)
గుజరాత్‌లోని అంబాజీ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పాటన్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన అంధ విద్యార్థిని అంబాజీ ప్రాంతంలో ఓ ప్రేవేటు స్కూల్‌లో సంగీతం నేర్చుకుంటుంది.

అయితే దీపావళి ఇంటికి వచ్చిన విద్యార్థిని తిరగి స్కూల్‌కు వెళ్లనని పట్టుబట్టింది. అసలు ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో దారుణం బయటపెట్టింది.

అదే స్కూల్ పని చేస్తున్న జయంతీ ఠాకూర్(30), చమన్ ఠాకూర్(62) అనే ఇద్దరు అంధ టీచర్లు గత నాలుగు నెలలుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా టీచర్లు ఇద్దరూ పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments