Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరనందుకే బస్సులు సీజ్​

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (07:06 IST)
వైకాపాలో చేరనందుకే తన ట్రావెల్స్​ బస్సులు సీజ్​ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్​ రెడ్డి విమర్శించారు. రెండ్రోజుల్లో తన మైనింగ్​ సంస్థలు మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని జేసీ ఆరోపించారు.

వైకాపాలోకి రమ్మని ఆహ్వానించినా వెళ్లకపోవడం వల్లే కక్షగట్టి తన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి పాలన తానెప్పుడూ చూడలేదని తన లాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

తన బస్సులు వదలమని ట్రైబ్యునల్​ చెప్పినా.. 15 బస్సులను ఆర్టీఏ అధికారులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని మండిపడ్డారు. దీనిపై కేసులు వేయబోతున్నట్లు జేసీ తెలిపారు.

చింతమనేని లాంటి వారిపై వరుస కేసులు పెడుతూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని జేసీ మండిపడ్డారు. రెండ్రోజుల్లో తన మైనింగ్ సంస్థలు​ మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments