Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృతి

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (11:48 IST)
తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఎలుకలను చంపేందుకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని నాచ్చియార్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం (75) అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ మహిళకు చెందిన భూమిని కౌలుకు తీసుుకుని సాగు చేశాడు. 
 
అయితే, ఈ సాగు చేతికొచ్చే సమయంలో ఎలుకలు, నెమళ్లు ధ్వంసం చేయడాన్ని గమనించారు. దీంతో ఎలుకలను చంపేందుకు పొలంలో మందు పెట్టాడు. ఈ మందును నెమళ్లు ఆరగించాయి. దీంతో అవి ప్రాణాలు కోల్పోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... చనిపోయిన నెమళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైతును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments