Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి తెలంగాణాలో ఒక్కపూట బడులు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (11:24 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఇక మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి. అంటే అదే రోజు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి రోజు. కొత్త విద్యా సంవత్సరం వచ్చే యేడాది జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అంటే ఈ యేడాది వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments