Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి తెలంగాణాలో ఒక్కపూట బడులు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (11:24 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిగంటలుగా నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఇక మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి. అంటే అదే రోజు ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి రోజు. కొత్త విద్యా సంవత్సరం వచ్చే యేడాది జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అంటే ఈ యేడాది వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments