Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం తగ్గుముఖం: నాసా

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:25 IST)
20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తర భారతదేశంలో వాయి కాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టిందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా కాలుష్య స్థాయులు ఒక్క సారిగా పడిపోయాయంది. ఈ విషయాన్ని తమ ఉపగ్రహాలు గుర్తించాయంది.

లాక్ డౌన్ తో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని యూనివర్శిటీస్ స్పేస్ రీసర్చ్ అసోసియేషన్ సైంటిస్ట్ పవన్ గుప్తా చెప్పారు. లాక్ డౌన్ ప్రారంభంలో వాయు కాలుష్యంలో తేడాను గుర్తించడం కష్టమైందన్నారు.
 
లాక్ డౌన్ మొదటి వారంలో కాలుష్యం తగ్గడాన్ని గుర్తించామని… అది వర్షం, లాక్ డౌన్ రెండింటి కలయికతో జరిగిందని చెప్పారు. మార్చి 27న ఉత్తరాదిలో భారీ వర్షం కురిసింది.

దీంతో, గాల్లోని ఇతర కణాలు తగ్గిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాహనాల ప్రయాణాలు ఆగిపోవడంతో కాలుష్యం భారీగా తగ్గిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments