Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పతంజలి' కి కేంద్రం షాక్..!

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:00 IST)
కరోనాకు మందును మార్కెట్‌లోకి (కరోనిల్‌ )తీసుకువచ్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలు కాకముందే.. పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ షాకిచ్చింది.

కొవిడ్‌ ఔషధ అంశంలో పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ వెంటనే వివరణ ఇవ్వాలని, వెంటనే ఔషధ అనుమతి పత్రాలను సమర్పించాలని కోరింది.

కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్లు మీడియాలో ప్రకటించడాన్ని కేంద్రంతప్పుబట్టింది. పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని పతంజలికి సూచించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments