Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు తెదేపాకు సోనియా గాంధీ మద్దతు... 2019లో ఏం జరుగబోతోందో?

నిజంగా ఇది సంచలనమే. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం

Webdunia
బుధవారం, 18 జులై 2018 (14:22 IST)
నిజంగా ఇది సంచలనమే. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. 
 
అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారు లేచి నిలబడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే... టీడీపీ ఎంపీలు లేచి నిలబడగా వారికి మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేచారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు కూడా టీడీపీ తీర్మానాన్ని సమర్థిస్తూ నిలబడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టీడీపీ ఇచ్చిన తీర్మానానికి మద్దతిస్తూ లేచి నిలబడటంతో ఆశ్చర్యం కలిగింది. 
 
వచ్చే 2019 ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఏకమవుతాయనేందుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు ఇటీవలే కర్నాటక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సైతం రాహుల్ గాంధీతో మంతనాలు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments