Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనగర్‌లో డ్రోన్లు, మానవరహిత వాహనాలపై నిషేధం

Webdunia
సోమవారం, 5 జులై 2021 (07:12 IST)
జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు.

జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వారం రోజుల క్రితం జమ్ములోని వైమానిక కేంద్రంపై డ్రోన్ల దాడి జరగడంతో ఈ నిషేధం విధించారు.

వాటివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఈ నిషేధం విధించినట్లు శ్రీనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మహమ్మద్‌ అయిజ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలు కలిగి ఉన్నవారు స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.జమ్ముకాశ్మీర్‌లో ఇలాంటి నిషేధం విధించిన రెండో జిల్లాగా శ్రీనగర్‌ నిలిచింది. ఇప్పటికే రాజౌరి జిల్లాలో ఇలాంటి నిషేధం విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments