Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి చివరి కోరిక కోసం మరో 14 రోజులు, ఆ నలుగుర్నీ త్వరగా ఉరి తీయండి

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:31 IST)
నిర్భయ దోషులకు విధించిన ఉరి శిక్ష అమలు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగుతోంది. దోషులు ఒకరి తర్వాత ఒకరు కోర్టులకు వెళ్తూ, రాష్ట్రపతి క్షమాభిక్ష అంటూ సాగదీస్తున్నారు. ఫిబ్రవరి 1 తెల్లవారు జామున వాళ్లను ఉరి తీస్తారని అంతా అనుకుంటున్న సమయంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 
 
దీనితో శనివారం ఉరితో గాలిలో కలిసిపోవాల్సిన ఆ నలుగురి ప్రాణాలు జైలు గోడల మధ్య అలాగే వున్నాయి. వినయ్ శర్మ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు కానీ జైలు నిబంధనల ప్రకారం ఏ దోషి అయినా ఇలా దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే అతడికి చివరి కోరికను తీర్చుకునేందుకు 14 రోజుల గడవు ఇస్తారట. 
 
అందువల్ల ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి కుదర్లేదు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు మరోసారి కోర్టులో నిర్భయ నిందితులను త్వరగా ఉరి తీయాలంటూ పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం. మరి వారి అభ్యర్థన మేరకు నిర్భయ నిందితులను 14 రోజుల లోపుగానే ఉరి తీస్తారా లేదంటే అప్పటి దాకా ఆగుతారా చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments