Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుగుదొడ్డి గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృత్యువాత

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (16:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్డి గోడ కూలిపోవడంతో ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. నాసిరకమైన మెటీరియల్స్‌తో ఈ గోడను నిర్మించడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంఖీపుర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మగల్‌గంజ్ ప్రాంతంలోని చపర్తల గ్రామానికి చెందిన లల్తా ఇంటి బయట ప్రభుత్వ నిధులతో ఓ మరుగిుదొడ్డిని నిర్మించారు. 
 
గత 2016లో నిర్మించగా, ఇందుకోసం నాసికరకం నిర్మాణ సామాగ్రిని వినియోగించారు. పైగా, ఇది నిర్మాణం పూర్తయినప్పటి నిరుపయోగంగానే వుంది. ఈ క్రమంలో శనివారం ఐదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి టాయిలెట్ వద్ద ఆడుకుంటున్నాడు. ఆసమయంలో మరుగుదొడ్డి గోడ, సీలింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ శిథిలాలు పక్కనే ఆడుకుంటున్న వారిపై పడగా, అందులో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments