Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం.. ఓ మహిళ నేలపాలు చేసింది..

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (15:56 IST)
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. ప్రభుత్వాలకు అధిక ఆదాయం ఇచ్చేది కూడా మద్యమే. ఇలాంటి మద్యాన్ని ఓ మహిళ నేలపాలు చేసింది. అదీ వందో వెయ్యి రూపాయల మద్యమో కాదు... రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం. 500 బాటిళ్ల విలువైన మద్యాన్ని ఓ మహిళ పగలగొట్టింది. ఈ సంఘటన యూకేలోని ఓ సూపర్ మార్కెట్లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. హెర్డ్ ఫోర్డ్ షైర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన మహిళ వస్తువులు కొనుగోలు చేయకుండా, ర్యాక్‌లో ఉన్న మద్యం బాటిళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని పగలగొట్టడం మొదలుపెట్టింది. 500 బాటిళ్లను పగలగొట్టింది. వాటి విలువ 1,30,000 డాలర్లు ఉంటాయట. 
 
మద్యం బాటిళ్లు పగలగొడుతుంటే, సూపర్ మార్కెట్ యాజమాన్యం అడ్డుకోలేదు. పోలీసులకు ఫోన్ చేసి ఊరుకున్నారు. అయితే, ఆ మహిళ మద్యం బాటిళ్లను ఎందుకు పగలగొట్టిందనే విషయాన్ని సూపర్ మార్కెట్ అధికారులు వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments