Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం.. ఓ మహిళ నేలపాలు చేసింది..

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (15:56 IST)
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. ప్రభుత్వాలకు అధిక ఆదాయం ఇచ్చేది కూడా మద్యమే. ఇలాంటి మద్యాన్ని ఓ మహిళ నేలపాలు చేసింది. అదీ వందో వెయ్యి రూపాయల మద్యమో కాదు... రూ.95లక్షలకు పైగా విలువ చేసే మద్యం. 500 బాటిళ్ల విలువైన మద్యాన్ని ఓ మహిళ పగలగొట్టింది. ఈ సంఘటన యూకేలోని ఓ సూపర్ మార్కెట్లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. హెర్డ్ ఫోర్డ్ షైర్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన మహిళ వస్తువులు కొనుగోలు చేయకుండా, ర్యాక్‌లో ఉన్న మద్యం బాటిళ్లను ఒక్కొక్కటిగా తీసుకొని పగలగొట్టడం మొదలుపెట్టింది. 500 బాటిళ్లను పగలగొట్టింది. వాటి విలువ 1,30,000 డాలర్లు ఉంటాయట. 
 
మద్యం బాటిళ్లు పగలగొడుతుంటే, సూపర్ మార్కెట్ యాజమాన్యం అడ్డుకోలేదు. పోలీసులకు ఫోన్ చేసి ఊరుకున్నారు. అయితే, ఆ మహిళ మద్యం బాటిళ్లను ఎందుకు పగలగొట్టిందనే విషయాన్ని సూపర్ మార్కెట్ అధికారులు వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments