Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేలుళ్ళలో దద్ధరిల్లిన మొగధిషు - 100 మంది మృతి

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (18:21 IST)
సోమాలియా దేశంలో భారీ పేలుడు సంభవించింది. రెండు శక్తిమంతమైన పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని మొగదిషు దద్ధరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది వరకు గాయపడ్డారు. 
 
స్థానికంగా రద్దీగా ఉండే జోబ్ కూడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ పేలుడు సంభవించింది. మొదటి పేలుడు సంభవించిన తర్వాత క్షతగాత్రులను సహాయం చేసేందుకు అంబులెన్సులు, పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. ఆ సమయంలో రెండో పేలుడు జరిగింది. ఈ పేలుళ్ళ ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. 
 
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే కూడలిని జరిగిన పేలుళ్లలో 500 మందికిపై ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళపై ఆ దేశ అధ్యక్షుడు హాసన్ షేక్ మొహమ్మూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments