Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేలుళ్ళలో దద్ధరిల్లిన మొగధిషు - 100 మంది మృతి

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (18:21 IST)
సోమాలియా దేశంలో భారీ పేలుడు సంభవించింది. రెండు శక్తిమంతమైన పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని మొగదిషు దద్ధరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది వరకు గాయపడ్డారు. 
 
స్థానికంగా రద్దీగా ఉండే జోబ్ కూడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ పేలుడు సంభవించింది. మొదటి పేలుడు సంభవించిన తర్వాత క్షతగాత్రులను సహాయం చేసేందుకు అంబులెన్సులు, పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. ఆ సమయంలో రెండో పేలుడు జరిగింది. ఈ పేలుళ్ళ ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. 
 
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే కూడలిని జరిగిన పేలుళ్లలో 500 మందికిపై ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళపై ఆ దేశ అధ్యక్షుడు హాసన్ షేక్ మొహమ్మూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments