Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం...

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:48 IST)
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డ్రెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 15వ తేదీన క్రైస్ట్ చర్చి నగరంలో రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులతో పాటు.. మొత్తం 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి ఘటనతో ఆమె తీవ్రంగా కలత చెందారు. 
 
పైగా, దేశంలో ఇలాంటి ఘటనలు మరోమారు జరుగకుండా గన్ చట్టాల్లో మార్పులు చేశారు. మిలటరీ స్టైల్ సెమీ ఆటోమెటిక్ గన్స్, అన్ని రకాల అసాల్ట్  రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలను బహిరంగ మార్కెట్‌లో నిషేధం విధించారు. హై కెపాసిటీ రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్‌ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు.
 
సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు ఉగ్రదాడిలో నిందితుడు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని అధికారిక ప్రకటన జారీచేశారు. తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్‌ విధించినట్టు జసిండా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments