Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దాడి చేసింది నిజమే : మసూద్ అజర్ తమ్ముడు

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (17:42 IST)
తమ శిక్షణా కేంద్రంపై భారత వైమానిక దళం దాడి చేసిన మాట నిజమేనని జైషే మొహ్మద్ చీఫ్ మసూజ్ అజర్ తమ్ముడు మౌలానా అమ్మార్ వెల్లడించారు. బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రంపై ఐఏఎఫ్ దాడి చేసిందని అతడు అంగీకరించాడు. 
 
ఈ దాడి గురించి మౌలానా వివరిస్తున్న ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియన్ ఫైటర్ జెట్స్ సరిహద్దు దాటి ఓ ఇస్లామిక్ దేశంలోకి వచ్చి ఇక్కడి ముస్లింల సెంటర్‌పై దాడి చేసిందని మౌలానా అందులో చెప్పడం వినిపిస్తుంది. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఏ ఏజెన్సీపైగానీ, ఏ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌పై కానీ బాంబులు వేయలేదు. 
 
కాశ్మీర్‌లో ముస్లింలకు సాయం చేసే జిహాద్‌ను నేర్చుకుంటున్న విద్యార్థుల సెంటర్‌పై ఈ దాడి జరిగింది అని మౌలానా స్పష్టం చేశాడు. ఈ చర్యతో శత్రువు మనపై యుద్ధం ప్రకటించాడు, మన కేంద్రంపై దాడి చేసి ఇక తమపై జిహాద్ మొదలుపెట్టవచ్చని ఇండియా స్పష్టం చేసిందని మౌలానా చెప్పడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments