Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దాడి చేసింది నిజమే : మసూద్ అజర్ తమ్ముడు

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (17:42 IST)
తమ శిక్షణా కేంద్రంపై భారత వైమానిక దళం దాడి చేసిన మాట నిజమేనని జైషే మొహ్మద్ చీఫ్ మసూజ్ అజర్ తమ్ముడు మౌలానా అమ్మార్ వెల్లడించారు. బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిక్షణ కేంద్రంపై ఐఏఎఫ్ దాడి చేసిందని అతడు అంగీకరించాడు. 
 
ఈ దాడి గురించి మౌలానా వివరిస్తున్న ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియన్ ఫైటర్ జెట్స్ సరిహద్దు దాటి ఓ ఇస్లామిక్ దేశంలోకి వచ్చి ఇక్కడి ముస్లింల సెంటర్‌పై దాడి చేసిందని మౌలానా అందులో చెప్పడం వినిపిస్తుంది. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఏ ఏజెన్సీపైగానీ, ఏ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌పై కానీ బాంబులు వేయలేదు. 
 
కాశ్మీర్‌లో ముస్లింలకు సాయం చేసే జిహాద్‌ను నేర్చుకుంటున్న విద్యార్థుల సెంటర్‌పై ఈ దాడి జరిగింది అని మౌలానా స్పష్టం చేశాడు. ఈ చర్యతో శత్రువు మనపై యుద్ధం ప్రకటించాడు, మన కేంద్రంపై దాడి చేసి ఇక తమపై జిహాద్ మొదలుపెట్టవచ్చని ఇండియా స్పష్టం చేసిందని మౌలానా చెప్పడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments