Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో 5జీ సేవలు ప్రారంభం.. అది ఎక్కడో తెలుసా?

Webdunia
శనివారం, 2 మే 2020 (10:07 IST)
కరోనా భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. చైనా మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనా ప్రస్తుతం కోవిడ్ -19ను పట్టించుకోకుండా 5జీ సేవలను ప్రారభించింది. ప్రపంచం మొత్తానికి కరోనా వైరస్ ని అంటించి ఆయా దేశాలు ఇబ్బంది పడుతుంటే చైనా మాత్రం టెక్నాలజీలో మాత్రం దూసుకెళుతోంది. 
 
చైనాలో 5జీ సేవలు మొదలయ్యాయి. అయితే ఈ సేవలు కేవలం ఎవరెస్ట్ శిఖరం ప్రాంతంలో మాత్రమే. చైనా దేశం వైపు నుంచి ఎవరైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఈ సందర్భంగా చైనా దేశపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన " చైనా మొబైల్ " కంపెనీ నిర్మించిన బేస్ స్టేషన్ తన కార్యకలాపాలను మొదలు పెట్టిందని చైనా మీడియా తెలిపింది. 
 
ఎవరెస్ట్ పర్వతం శిఖరంపై పూర్తి స్థాయిలో ఐదు సేవలను అందించుటకు 5,300 మీటర్లు, 5800 మీటర్ల ఎత్తున బేస్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారని చైనా అధికార వార్తాపత్రిక 'జిన్హువా' ఈ విషయాన్ని తెలిపింది. ఇక ఎత్తైన ప్రదేశంలో 5జీ స్టేషన్లను నిర్మించేందుకు ఏకంగా 14.2 లక్షల డాలర్లు ఖర్చు అయినట్లు చైనా మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments