Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోంటానాలో పట్టాలు తప్పిన రైలు - ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:10 IST)
అమెరికా దేశంలోని మోంటానాలో పెను ప్రమాదం తప్పింది. మోంటానాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  
 
ఈ రైలు శనివారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సియాటెల్‌ నుంచి చికాగో బయలుదేరగా, జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు,13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments