Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన... టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత..?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (12:56 IST)
plane
దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంధ్రం పడింది. ప్రయాణీకులు రంధ్రం వున్నట్లు గమనించారు.
 
టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత పేలుడు లాంటి శబ్ధం వినిపించిందని.. దీనిపై సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
 
ప్రమాద తీవ్రత రంధ్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రంధ్రం చాలా చిన్నదిగా ఉంటే.. అప్పుడు ఫ్లైట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం కాదు. దీని కారణంగా బ్యాలెన్స్ క్షీణించదు. దీంతో ఈ విమానం కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని వుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments