ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన... టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత..?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (12:56 IST)
plane
దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంధ్రం పడింది. ప్రయాణీకులు రంధ్రం వున్నట్లు గమనించారు.
 
టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత పేలుడు లాంటి శబ్ధం వినిపించిందని.. దీనిపై సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
 
ప్రమాద తీవ్రత రంధ్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రంధ్రం చాలా చిన్నదిగా ఉంటే.. అప్పుడు ఫ్లైట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం కాదు. దీని కారణంగా బ్యాలెన్స్ క్షీణించదు. దీంతో ఈ విమానం కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని వుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments