Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన... టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత..?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (12:56 IST)
plane
దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంధ్రం పడింది. ప్రయాణీకులు రంధ్రం వున్నట్లు గమనించారు.
 
టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత పేలుడు లాంటి శబ్ధం వినిపించిందని.. దీనిపై సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
 
ప్రమాద తీవ్రత రంధ్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రంధ్రం చాలా చిన్నదిగా ఉంటే.. అప్పుడు ఫ్లైట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం కాదు. దీని కారణంగా బ్యాలెన్స్ క్షీణించదు. దీంతో ఈ విమానం కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని వుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments