Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పేలుడు.. 39 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (19:50 IST)
పాకిస్థాన్‌లో విషాదకర ఘటన జరిగింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ ఫక్తుంఖ్వాలో జరిగిన ఓ బాంబు పేలుడులో 39 మంది మృత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. జమైతా ఇ ఇస్లామ్ ఎఫ్ పార్టీకి చెందిన సుమారుగా 400 మంది కార్యకర్తలు రాజకీయ సమావేశం కోసం ఒకచోట చేరివుండగా, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. ఇందులో 39 మంది చనిపోయారు. 
 
దీనిపై ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి రియాజ్ అన్వర్ స్పందిస్తూ, ఆస్పత్రిలో 39 మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. మరో 123 మంది గాయపడ్డారని వెల్లడించారు. వీరిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే, ప్రావిన్షియల్ గవర్నర్ హాజీ గులాం అలీ కూడా మృతుల సంఖ్యను నిర్ధారించారు. కాగా బాంబు పేలుడు ప్రదేశంలో స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ బృందాలు, వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments