Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పేలుడు.. 39 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (19:50 IST)
పాకిస్థాన్‌లో విషాదకర ఘటన జరిగింది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ ఫక్తుంఖ్వాలో జరిగిన ఓ బాంబు పేలుడులో 39 మంది మృత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. జమైతా ఇ ఇస్లామ్ ఎఫ్ పార్టీకి చెందిన సుమారుగా 400 మంది కార్యకర్తలు రాజకీయ సమావేశం కోసం ఒకచోట చేరివుండగా, వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. ఇందులో 39 మంది చనిపోయారు. 
 
దీనిపై ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి రియాజ్ అన్వర్ స్పందిస్తూ, ఆస్పత్రిలో 39 మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. మరో 123 మంది గాయపడ్డారని వెల్లడించారు. వీరిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అలాగే, ప్రావిన్షియల్ గవర్నర్ హాజీ గులాం అలీ కూడా మృతుల సంఖ్యను నిర్ధారించారు. కాగా బాంబు పేలుడు ప్రదేశంలో స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ బృందాలు, వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments