Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంట్రోతు కాళ్ళు మొక్కిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (19:34 IST)
ఆయన ఓ జిల్లా కలెక్టర్. కానీ, ఆయన హోదాను పక్కనబెట్టి తన వద్ద పనిచేసే బంట్రోతు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన పేరు దొడ్డే ఆంజనేయులు. ఈయన తెలుగు అధికారి కావడం గమనార్హం. ఓ జిల్లా కలెక్టర్ బంట్రోతు కాళ్లు మొక్కడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ కథనం చదవండి.
జార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ జిల్లా కలెక్టరుగా దొడ్డే ఆంజనేయులు పని చేస్తూ, ఆయన్ను దమ్కా జిల్లాకు బదిలీ చేశారు. తన స్థానంలో పలామూ జిల్లా కలెక్టరుగా శశిరంజన్ నియమితులయ్యారు. ఆయనకు శుక్రవారం బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ముగ్గురు బంట్రోతులు పని చేస్తున్నారు. 
 
వారిని ఘనంగా సన్మానించిన కలెక్టర్ ఆంజనేయులు.. నందలాల్‌కు ఉన్నట్టుండి పాదాభివందనం చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ, నందలాల్‌లో తన తండ్రిని చూసుకున్నానని, అందుకే అలా చేసినట్టు చెప్పారు. పైగా, హోదాలతో కాదు.. మన ప్రవర్తనలతో వ్యక్తిత్వం ఇనుమడిస్తుందని ప్రత్యక్షంగా ఆయన చాటిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments